బుధియ నకిలీ బాంబు కేసులో ఒకరికి జైలు శిక్ష
- May 21, 2016
బుధియ జాతీయ రహదారి మీద టైర్లు తగలపెట్టి మరియు ఒక నకిలీ బాంబు ఉంఛి స్థానికంగా సంచలనం కల్గించిన ఆకతాయికు హై క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల ఖైదు విధించింది.కోర్టు నివేదికల ప్రకారం, 2014 ఏప్రిల్ 30 వ తేదీన ఒక విద్రోహ చేష్టని తలపించేలా, ఎనిమిది టైర్లు మధ్యలో నిప్పు పెట్టి మధ్యలో ఒక వింత లక్ష్యం కనిపించేలా ప్రతివాది బుధియ జాతీయ రహదారి మీద నానా హడావిడి చేశాడు. అంతేకాక ఒక మొబైల్ ఫోన్ కు ప్లాస్టిక్ వైర్ ముక్కలతో కనెక్ట్ చేశాడు ఇది ఒక బాంబు అని అందరకి భ్రమ కల్గించాడు. బాంబు నిర్వీర్య నిపుణులు అక్కడకు వచ్చి ఇది ఒక నకిలీ బాంబు ప్రకటించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







