ఎక్స్పో సిటీ దుబాయ్ 6 పెవిలియన్లు మూసివేత
- October 03, 2023
దుబాయ్ : ఎక్స్పో సిటీ దుబాయ్లోని ఆరు పెవిలియన్లను COP28 హోస్టింగ్ నిర్వాహణ కార్యక్రమాల కారణంగా 12 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెర్రా, అలీఫ్, విజన్, ఉమెన్స్ పెవిలియన్స్, స్టోరీస్ ఆఫ్ నేషన్స్ , లతీఫాస్ అడ్వెంచర్లను నవంబర్ 18 నుండి నవంబర్ 29 వరకు మూసివేయనున్నట్లు ఎక్స్పో సిటీ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ఎక్స్పో సిటీ దుబాయ్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగే COP28 లేదా యూఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) పార్టీల 28వ సమావేశానికి వేదిక కానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









