ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇరాన్‌ పర్యటనకు బయల్దేరారు..

- May 22, 2016 , by Maagulf
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ  ఇరాన్‌ పర్యటనకు బయల్దేరారు..

 ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇరాన్‌ పర్యటనకు బయల్దేరారు. ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు ఇరాన్‌లో పర్యటించనున్నారు. ఇరాన్‌తో సంబంధాలు, ఇంధన భాగస్వామ్యం పెంపే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com