అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో..
- May 23, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నారు. భార్య స్నేహారెడ్డితో కలిసి కశ్మీర్కు విహారయాత్ర కోసం వెళ్లినట్లు బన్నీ సోషల్మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్నేహారెడ్డితోపాటు కొందరితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







