అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో..
- May 23, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నారు. భార్య స్నేహారెడ్డితో కలిసి కశ్మీర్కు విహారయాత్ర కోసం వెళ్లినట్లు బన్నీ సోషల్మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్నేహారెడ్డితోపాటు కొందరితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







