దుబాయ్: IPF వారి ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- October 26, 2023
దుబాయ్: దుబాయ్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ అధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు.ఈ బతుకమ్మ పండుగలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ వేడుకలు ఇతర రాష్ట్రాల వారికి, అరబ్ దేశస్థులను ఆకట్టుకున్నాయి. బతుకమ్మ విశిష్టతను వారికి అర్థమయ్యేలా నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ అధ్యక్షులు జితేందర్ వైద్య, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ మురళి, తెలంగాణ కన్వీనర్ కుంబాల మహేందర్ రెడ్డి, కొ-కన్వీనర్ శరత్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దీపిక, నవనీత్, అపర్ణ, కృష్ణ , మదన్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







