హలానియాత్ దీవుల ప్రజల కోసం.. RAFO ప్రత్యేక ఆపరేషన్
- October 26, 2023
సలాలా: దోఫర్ గవర్నరేట్లోని తేజ్ తుఫాన్ నేపథ్యంలో తరలింపు మిషన్ తర్వాత అల్ హలానియాత్ దీవుల నివాసితులను వారి ఇళ్లకు తిరిగి చేర్చేందుకు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) బుధవారం అనేక విమానాలను నడిపింది. ఈ మిషన్ ద్వీపంలో సాధారణ స్థితిని పునరుద్ధరించే ప్రయత్నాలలో భాగంగా చేపట్టారు. అటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటానికి RAFO సంసిద్ధంగా ఉంటుందని సలాలా ఎయిర్ బేస్ కమాండెంట్ ఎయిర్ కమోడోర్ మాలిక్ యాహ్యా అల్ నువోమాని అన్నారు. 354 మంది పౌరులు, నివాసితులను అల్ హలానియాత్ దీవుల నుండి సురక్షితంగా తీసుకురావడానికి RAFO ఆరు సోర్టీలను నిర్వహించిందని RAFO స్క్వాడ్రన్ లీడర్ సుల్తాన్ సలీమ్ అల్ వహైబీ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







