దుబాయ్ లో వర్షాలు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు
- October 27, 2023
దుబాయ్: గురువారం నాడు దుబాయ్ లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. దీంతో దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాలు.. కొన్ని పాఠశాలల్లో పనిచేసే వారికి అక్టోబర్ 27న వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆన్లైన్లో తరగతులు నిర్వహించనున్నట్లు దుబాయ్లోని పలు పాఠశాలలు తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపాయి.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









