కువైట్లోని తమ పౌరులను హెచ్చరించిన యుఎస్ ఎంబసీ
- October 27, 2023
కువైట్: కువైట్లో నివసిస్తున్న అమెరికన్ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని కువైట్లోని అమెరికన్ ఎంబసీ హెచ్చరించింది. కువైట్లోని ఎంబసీ, కువైట్లోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాకీ వాద్ అల్-హక్ బ్రిగేడ్లు చేసిన బెదిరింపుల గురించి రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని పేర్కొంది. కువైట్లోని సైనిక స్థావరాలలో అవసరమైన మరియు అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరు కావాలని తమ పౌరులకు అమెరికా అలెర్ట్ చేసింది. ఈ మేరకు ట్విట్ చేసింది.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









