కువైట్లోని తమ పౌరులను హెచ్చరించిన యుఎస్ ఎంబసీ
- October 27, 2023
కువైట్: కువైట్లో నివసిస్తున్న అమెరికన్ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని కువైట్లోని అమెరికన్ ఎంబసీ హెచ్చరించింది. కువైట్లోని ఎంబసీ, కువైట్లోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాకీ వాద్ అల్-హక్ బ్రిగేడ్లు చేసిన బెదిరింపుల గురించి రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని పేర్కొంది. కువైట్లోని సైనిక స్థావరాలలో అవసరమైన మరియు అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరు కావాలని తమ పౌరులకు అమెరికా అలెర్ట్ చేసింది. ఈ మేరకు ట్విట్ చేసింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









