దుబాయ్ రెయిన్ అలెర్ట్: విమానాశ్రయ ప్రయాణికులు మెట్రోను ఉపయోగించాలి
- October 27, 2023
దుబాయ్: రోడ్లపై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయాలకు బయలుదేరే మరియు వచ్చే ప్రయాణికులు మెట్రోను ఉపయోగించాలని దుబాయ్ పోలీసులు కోరారు. దుబాయ్లో భారీ వర్షాలు, మెరుపులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పోలీసులు అలర్ట్ జారీ చేశారు. అలాగే ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఎయిర్పోర్ట్ రోడ్డుకు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. దుబాయ్, షార్జా విమానాశ్రయాల చుట్టూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది. వాతావరణ శాఖ తన సోషల్ మీడియా హ్యాండిల్ స్టార్మ్ సెంటర్ ప్రపంచంలోని అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫాపై పిడుగులు పడిన వీడియోను షేర్ చేసింది.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









