గాజాలో బందీల రక్షణపై ఇజ్రాయెల్ లో నిరసన
- October 29, 2023
యూఏఈ: పాలస్తీనా భూభాగంపై సైన్యం దాడులను తీవ్రతరం చేసిన తర్వాత బందీల రక్షణపై తక్షణమే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గాజాలో హమాస్ చేత పట్టుకున్న ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు శనివారం డిమాండ్ చేశాయి. అక్టోబరు 7న హమాస్ చేసిన దాడుల్లో అపహరణకు గురైనట్లు భావిస్తున్న 220 మందికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన బృందం మంత్రులతో తక్షణమే సమావేశం కావాలని కోరింది. బందీలు, తప్పిపోయిన కుటుంబాల బంధువుల ఫోరమ్ ఒక ప్రకటనలో భారీ బాంబు దాడులకు గురైన (గాజాలో) బందీల మృతికి సంబంధించి పూర్తి సమాచారం అందజేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







