గాజాలో బందీల రక్షణపై ఇజ్రాయెల్ లో నిరసన
- October 29, 2023
యూఏఈ: పాలస్తీనా భూభాగంపై సైన్యం దాడులను తీవ్రతరం చేసిన తర్వాత బందీల రక్షణపై తక్షణమే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గాజాలో హమాస్ చేత పట్టుకున్న ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు శనివారం డిమాండ్ చేశాయి. అక్టోబరు 7న హమాస్ చేసిన దాడుల్లో అపహరణకు గురైనట్లు భావిస్తున్న 220 మందికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన బృందం మంత్రులతో తక్షణమే సమావేశం కావాలని కోరింది. బందీలు, తప్పిపోయిన కుటుంబాల బంధువుల ఫోరమ్ ఒక ప్రకటనలో భారీ బాంబు దాడులకు గురైన (గాజాలో) బందీల మృతికి సంబంధించి పూర్తి సమాచారం అందజేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









