గాజాలో బందీల రక్షణపై ఇజ్రాయెల్ లో నిరసన
- October 29, 2023
యూఏఈ: పాలస్తీనా భూభాగంపై సైన్యం దాడులను తీవ్రతరం చేసిన తర్వాత బందీల రక్షణపై తక్షణమే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గాజాలో హమాస్ చేత పట్టుకున్న ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు శనివారం డిమాండ్ చేశాయి. అక్టోబరు 7న హమాస్ చేసిన దాడుల్లో అపహరణకు గురైనట్లు భావిస్తున్న 220 మందికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన బృందం మంత్రులతో తక్షణమే సమావేశం కావాలని కోరింది. బందీలు, తప్పిపోయిన కుటుంబాల బంధువుల ఫోరమ్ ఒక ప్రకటనలో భారీ బాంబు దాడులకు గురైన (గాజాలో) బందీల మృతికి సంబంధించి పూర్తి సమాచారం అందజేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







