Dh20 మిలియన్ బహుమతి గెలుచుకున్న ఇండియన్ టెక్నీషియన్‌

- November 17, 2023 , by Maagulf
Dh20 మిలియన్ బహుమతి గెలుచుకున్న ఇండియన్ టెక్నీషియన్‌

యూఏఈ: ఫుజైరాలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భారతీయ ప్రవాసుడు శ్రీజ.. 20 మిలియన్ దిర్హామ్‌ల మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్నాడు. అతను ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో కంట్రోల్ రూమ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. అయితే, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో లేదని పేర్కొన్నాడు. గత 11 సంవత్సరాలుగా యూఏఈలో ఉండే శ్రీజు ఆరేళ్ల కవల పిల్లలకు తండ్రి. ‘‘బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ గెలిచిన మొత్తంతో నేను భారీ బంగ్లాను నిర్మించగలను.” అని పేర్కొన్నాడు.

ఆదివారం ఉదయం తన గెలుపు గురించి తెలిసిందని చెప్పాడు. గత మూడు సంవత్సరాలుగా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com