గత వారం రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరణించిన విదేశీయుడు మన భారతీయుడు
- May 25, 2016
గత వారం రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరణించిన విదేసీయుడిని భారతీయుడిగా గుర్తించారు. గత వారంలో మా'అబెల లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈ వ్యక్తి వాసుదేవన్ గా గుర్తించారు, దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రంకు చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. వాసుదేవన్ మృతశరీరంను సైనిక దళాల హాస్పిటల్ లో భద్రపరచారు. ఒమన్ పని చేస్తున్న మృతుని బావమరిది చేత గుర్తించబడింది.
"మేము భారత రాయబార కార్యాలయానికి , ఒమన్ ప్రభుత్వ సంస్థలు కాకుండా ఆయన మరణం మరియు అతని యజమానికి తెలియచేసామని వాసుదేవన్ శరీరం త్వరలో స్వదేశానికి పంపుతామని సామాజిక కార్యకర్త జి సి బాబు చెప్పారు. వాసుదేవన్ డౌన్ మా 'అబెల ఒక సోయుక్యూ సమీపంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో అతనిని ఒక కారు అతన్ని డీ కొట్టింది
క్రింది పడిపోయిన అతనిపై నుంచి వాహనం వెళ్లిపోయింది దాంతో వాసుదేవన్ అక్కడికక్కడే చనిపోయాడని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని సేకరించిన రాయల్ ఒమాన్ పోలీసులుమృతుని శరీరాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









