షార్జా ఎడారి ప్రమాదంలో ఒకరు మృతి
- November 19, 2023
యూఏఈ: షార్జాలో ఇసుక దిబ్బలు ఎక్కుతున్న సమయంలో జరిగిన కారు ప్రమాదంలో ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తి మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ మాట్లాడుతూ.. సెలవు రోజుల్లో చాలా మంది ప్రజలు ఎడారి ప్రాంతాలకు వెళ్లి వర్షపు వాతావరణాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. ఇసుక కొండలపై స్వారీ చేయడానికి తప్పుడు పద్ధతులను ఆశ్రయిస్తారు. ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది వారి జీవితాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







