షార్జా ఎడారి ప్రమాదంలో ఒకరు మృతి
- November 19, 2023
యూఏఈ: షార్జాలో ఇసుక దిబ్బలు ఎక్కుతున్న సమయంలో జరిగిన కారు ప్రమాదంలో ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తి మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ మాట్లాడుతూ.. సెలవు రోజుల్లో చాలా మంది ప్రజలు ఎడారి ప్రాంతాలకు వెళ్లి వర్షపు వాతావరణాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. ఇసుక కొండలపై స్వారీ చేయడానికి తప్పుడు పద్ధతులను ఆశ్రయిస్తారు. ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది వారి జీవితాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









