దోఫర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- November 23, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని పబ్లిక్ రోడ్డు (తుమ్రైత్, మక్షిన్)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ప్రజా రహదారిపై (తుమ్రైత్, మక్షిన్) వాహనం, ట్రక్కు మధ్య ఢీకొన్న ప్రమాదంలో అరబ్ జాతీయతకు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారని, ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







