దోఫర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- November 23, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని పబ్లిక్ రోడ్డు (తుమ్రైత్, మక్షిన్)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ప్రజా రహదారిపై (తుమ్రైత్, మక్షిన్) వాహనం, ట్రక్కు మధ్య ఢీకొన్న ప్రమాదంలో అరబ్ జాతీయతకు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారని, ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









