దోఫర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- November 23, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని పబ్లిక్ రోడ్డు (తుమ్రైత్, మక్షిన్)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ప్రజా రహదారిపై (తుమ్రైత్, మక్షిన్) వాహనం, ట్రక్కు మధ్య ఢీకొన్న ప్రమాదంలో అరబ్ జాతీయతకు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారని, ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









