పాలస్తీనియన్లకు చికిత్స అందించేందుకు సిద్ధం: కువైట్
- November 26, 2023
కువైట్: గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స చేయడానికి సిద్ధం కావాలని కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ప్రభుత్వ వైద్య సదుపాయాలైన ఆసుపత్రులను ఆదేశించారు. నవంబర్ 1 న జరిగిన సెషన్లో జాతీయ అసెంబ్లీ చేసిన సిఫారసులకు అనుగుణంగా ఆరోగ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్సలు నిర్వహించడానికి, కువైట్కు వారిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







