కువైట్లో ఆత్మాహుతి దాడి లో 27 మంది మృతి
- June 27, 2015
కువైట్ రాజధానిలో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 27 మంది భక్తులు మరణించారు. ఈ ఘటనకు తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ యొక్క అనుబంధ సంస్థ ఐన నాజ్డ్ ప్రావిన్స్ సభ్యుడు - అబూ సులైమాన్ అల్ మువహ్హిద్ అనే వ్యక్తి కారణమని తెలియవచ్చింది. ఇతడు, గ్యాస్ కానిస్టార్ లను కలిగియున్న గోడౌన్ ను, డెలివరీ వేన్ తో ఢీకొనటం వలన మొదటి విస్ఫోటనం సంభవించింది. అనంతరం అతడు ఆ కానిస్టార్ లను తెరవాడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరస్టు చేశారు. ఈ ఘటనను, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ, కువైట్ కు బహ్రైన్ మద్దతు ప్రకటించింది. కువైట్ కాబినెట్, ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, రక్షకదళాలను, పోలీసు వారిని అప్రమత్తం చేసి, నేడుసంతాప దినంగా ప్రకటించింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







