గాజాలోకి ప్రవేశించిన 10 యూఏఈ సహాయ ట్రక్కులు
- November 27, 2023
దుబాయ్: మానవతా ప్రయత్నంలో భాగంగా 16,520 ఫుడ్ పార్సెల్స్ సహా మొత్తం 247.8 టన్నులతో నిండిన పది యూఏఈ సహాయ ట్రక్కులు విజయవంతంగా గాజాలోకి ప్రవేశించాయి. ఈ సవాలు సమయాల్లో గాజా స్ట్రిప్లోని పౌరుల బాధలను తగ్గించడం లక్ష్యంగా ఈ మిషన్, ఆపరేషన్ ‘గాలంట్ నైట్ 3’ కింద నిర్వహించినట్లు యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలను అమలు చేయడంలో, UAE పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. బాధితులకు సహాయం అందించడం, పౌరుల అవసరాలను తీర్చడంలో యూఏఈ స్థాపించబడిన మానవతా దృక్పథానికి ప్రతిబింబంగా ఈ సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







