120,000 దినార్ల విలువైన నకిలీ ఉత్పత్తులు సీజ్
- November 30, 2023
కువైట్: ఫర్వానియాలో అంతర్జాతీయ బ్రాండ్ల నకిలీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వివిధ దుకాణాలకు పంపిణీ చేసే పెద్ద గిడ్డంగిని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న వస్తువులు, దుస్తులు, బ్యాగులు, బూట్లు మరియు ఉపకరణాల విలువ 120,000 దీనార్లు ఉంటుందని పేర్కొంది. సీజ్ చేసిన గిడ్డంగి ద్వారా నకిలీ వస్తువులను ముబారకియా, సాల్మియా, ఎగైలా మరియు ఫర్వానియాతో సహా వివిధ మార్కెట్లకు పెద్దమొత్తంలో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లైసెన్స్ హోల్డర్ ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







