120,000 దినార్ల విలువైన నకిలీ ఉత్పత్తులు సీజ్
- November 30, 2023
కువైట్: ఫర్వానియాలో అంతర్జాతీయ బ్రాండ్ల నకిలీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వివిధ దుకాణాలకు పంపిణీ చేసే పెద్ద గిడ్డంగిని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న వస్తువులు, దుస్తులు, బ్యాగులు, బూట్లు మరియు ఉపకరణాల విలువ 120,000 దీనార్లు ఉంటుందని పేర్కొంది. సీజ్ చేసిన గిడ్డంగి ద్వారా నకిలీ వస్తువులను ముబారకియా, సాల్మియా, ఎగైలా మరియు ఫర్వానియాతో సహా వివిధ మార్కెట్లకు పెద్దమొత్తంలో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లైసెన్స్ హోల్డర్ ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









