120,000 దినార్ల విలువైన నకిలీ ఉత్పత్తులు సీజ్
- November 30, 2023
కువైట్: ఫర్వానియాలో అంతర్జాతీయ బ్రాండ్ల నకిలీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వివిధ దుకాణాలకు పంపిణీ చేసే పెద్ద గిడ్డంగిని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న వస్తువులు, దుస్తులు, బ్యాగులు, బూట్లు మరియు ఉపకరణాల విలువ 120,000 దీనార్లు ఉంటుందని పేర్కొంది. సీజ్ చేసిన గిడ్డంగి ద్వారా నకిలీ వస్తువులను ముబారకియా, సాల్మియా, ఎగైలా మరియు ఫర్వానియాతో సహా వివిధ మార్కెట్లకు పెద్దమొత్తంలో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లైసెన్స్ హోల్డర్ ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







