దుమ్ము కాలుష్యం పై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ
- December 07, 2023
యూఏఈ: త్వరలో ఇసుక మరియు ధూళి తుఫానుల (SDS) కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థను యూఏఈ తీసుకురానుంది. శ్వాసకోశ పరిస్థితులతో నివాసితులను అప్రమత్తం చేయడానికి మరియు ఆరోగ్యం మరియు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి దీనిని కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. ఈ వ్యవస్థ ప్రజల-కేంద్రీకృత విధానంతో ఎమిరేట్స్ వాతావరణ కార్యక్రమానికి అనుగుణంగా ఉంటుందని ఎక్స్పో సిటీ దుబాయ్లో జరుగుతున్న COP28 సందర్భంగా ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ నాడా అల్ మార్జౌకి బుధవారం తెలిపారు. ప్రభావ ఆధారిత SDS హెచ్చరిక ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుందని డాక్టర్ అల్ మార్జౌకి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







