దివంగత అమీర్ మృతికి సంతాపం తెలిపిన ఇండియన్ ఎంబసీ
- December 17, 2023
కువైట్: డిసెంబర్ 16న మరణించిన కువైట్ రాష్ట్రానికి చెందిన దివంగత అమీర్ హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు గౌరవసూచకంగా భారతదేశం డిసెంబర్ 17న జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. అన్ని అధికారిక వినోద కార్యకలాపాలు రద్దు చేయబడ్డాయి. కువైట్లో డిసెంబర్ 17న భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ జెండా సగం స్తంభానికి ఎగురవేశారు. మిషన్లోని అధికారులందరూ మధ్యాహ్నం 12:30 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కువైట్లోని భారతీయ పౌరులందరూ కూడా గంటలకు రెండు నిమిషాల మౌనం పాటించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







