భారత్ లో ముగిసిన ఒమన్ సుల్తాన్ పర్యటన
- December 17, 2023
న్యూఢిల్లీ: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత తొలి పర్యటన ముగిసింది. తన పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. 1997లో దివంగత హిస్ మెజెస్టి సుల్తాన్ ఖాబూస్ తర్వాత 25 సంవత్సరాలకు ఒమన్ సుల్తాన్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీలతో కీలక చర్చలు జరిపారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష