భారత్ లో ముగిసిన ఒమన్ సుల్తాన్ పర్యటన

- December 17, 2023 , by Maagulf
భారత్ లో ముగిసిన ఒమన్ సుల్తాన్ పర్యటన

న్యూఢిల్లీ: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత తొలి పర్యటన ముగిసింది. తన పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. 1997లో దివంగత హిస్ మెజెస్టి సుల్తాన్ ఖాబూస్ తర్వాత 25 సంవత్సరాలకు ఒమన్ సుల్తాన్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీలతో కీలక చర్చలు జరిపారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com