భారత్ లో ముగిసిన ఒమన్ సుల్తాన్ పర్యటన
- December 17, 2023
న్యూఢిల్లీ: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత తొలి పర్యటన ముగిసింది. తన పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. 1997లో దివంగత హిస్ మెజెస్టి సుల్తాన్ ఖాబూస్ తర్వాత 25 సంవత్సరాలకు ఒమన్ సుల్తాన్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీలతో కీలక చర్చలు జరిపారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









