భారత్ లో ముగిసిన ఒమన్ సుల్తాన్ పర్యటన
- December 17, 2023
న్యూఢిల్లీ: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత తొలి పర్యటన ముగిసింది. తన పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. 1997లో దివంగత హిస్ మెజెస్టి సుల్తాన్ ఖాబూస్ తర్వాత 25 సంవత్సరాలకు ఒమన్ సుల్తాన్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీలతో కీలక చర్చలు జరిపారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







