ప్రమాదంలో ఇద్దరు ఎమిరేటీల మృతి
- May 28, 2016
ఇద్దరు ఎమిరేటీ వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న వాహనం, అబుదాబీలోని అల్ సిలా రోడ్పై ప్రయాణిస్తుండగా, ఓ ట్రక్కు వారి వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ - అబుదాబీ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ హెడ్ మొహమ్మద్ ముబారక్ అల్ ఖాలి మాట్లాడుతూ, పాకిస్తానీ ట్రక్ డ్రైవర్, వాహనాన్ని మలుపు తిప్పుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ట్రక్ డ్రైవర్ ప్రమాద స్థలం నుంచి రక్షించబడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాల్ని వారి సంబంధీకులకు అందజేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







