ఆందోళనకారుల దాడిలో పోలీసులకు గాయాలు
- May 28, 2016
ఆందోళనకారులు జరిపిన దాడిలో ఇద్దరు బహ్రెయినీ పోలీసులు గాయపడ్డారని ఇంటీరియర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిలాద్ అల్ కాదిమ్లో ఆందోళనలు జరగ్గా, ఆందోళనకారుల్ని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారనీ, ఈ క్రమంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని ఆ ప్రకటనలో ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. షియాతీ అపోజిషన్ చీఫ్ షేక్ అలి సల్మాన్ సొంత ప్రాంతం బిలాద్ అల్ కాదిమ్. షేక్ అలి సల్మాన్ ఐదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు, తన విపరీత ప్రవర్తన కారణంగా. బహ్రెయిన్ న్యాయస్థానం గురువారం, 19 షియాతీలకు పోలీసులపై దాడి చేసిన కేసులో శిక్ష విధించింది. వీరిలో ఐదుగురికి యావజ్జీ కారాగార శిక్ష పడింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









