ఒమన్లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 28 మంది అరెస్ట్
- December 18, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 28 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (మోల్) తెలిపింది. మస్కట్ గవర్నరేట్లోని వర్క్ఫోర్స్, కార్మిక మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రతినిధులు తనిఖీ ప్రచారాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా లేబర్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 28 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









