విమాన కుదుపులతో పలువురికి గాయాలు
- May 28, 2016
మనీలా నుంచి మనామా వెళుతున్న విమానంలో కుదుపుల కారణంగా పలువురికి చిన్న చిన్న గాయాలయ్యాయి. పెద్ద గాయాలేమీ కాకపోయినా, ప్రయాణీకులు కుదుపులతో ఆందోళన చెందారు. గల్ఫ్ ఎయిర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాన్ని ముంబై ఛత్రపతి శవాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మళ్లించడం జరిగింది కుదుపుల కారణంగా. ఓ ప్యాసింజర్ని విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కుదుపులకు గురైన విమానాన్ని ఎ330 విమానంగా గుర్తించారు. ముంబై నుంచి జిఎఫ్ 155 విమానం పూర్తిస్థాయి తనిఖీల అనంతరం టేకాఫ్ అయ్యింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









