నీటి వనరులు, వినియోగం పై మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు
- December 19, 2023
రియాద్: భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు మరియు వాటి ఉపయోగాలను నియంత్రించడానికి.. పర్యవేక్షించడానికి ఒక యూనిట్ను ఏర్పాటు చేయడానికి పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రముఖ కంపెనీలలో ఒప్పందం చేసుకున్నది. వివరాలను ఆటోమేషన్ చేయడం, డేటా యాక్సెస్ను వేగవంతం చేయడం మరియు మంత్రిత్వ శాఖ పరిధిలో భూగర్భజలాలు, ఉపరితల నీటి వనరులను నియంత్రించడానికి సంబంధించిన వ్యవస్థలను సమర్థవంతగా మార్చడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రిల్లింగ్ పరికరాల ట్రాకింగ్ పరికరాలు, నీటిని కొలిచే మీటర్లపై డేటాను విశ్లేషించే “హఫీజ్” ప్లాట్ఫారమ్తో సహా బహుళ ఎలక్ట్రానిక్ సిస్టమ్ల ద్వారా నీటి వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి వాటిపై స్పెషల్ యూనిట్ పని చేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







