నీటి వనరులు, వినియోగం పై మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు
- December 19, 2023
రియాద్: భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు మరియు వాటి ఉపయోగాలను నియంత్రించడానికి.. పర్యవేక్షించడానికి ఒక యూనిట్ను ఏర్పాటు చేయడానికి పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రముఖ కంపెనీలలో ఒప్పందం చేసుకున్నది. వివరాలను ఆటోమేషన్ చేయడం, డేటా యాక్సెస్ను వేగవంతం చేయడం మరియు మంత్రిత్వ శాఖ పరిధిలో భూగర్భజలాలు, ఉపరితల నీటి వనరులను నియంత్రించడానికి సంబంధించిన వ్యవస్థలను సమర్థవంతగా మార్చడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రిల్లింగ్ పరికరాల ట్రాకింగ్ పరికరాలు, నీటిని కొలిచే మీటర్లపై డేటాను విశ్లేషించే “హఫీజ్” ప్లాట్ఫారమ్తో సహా బహుళ ఎలక్ట్రానిక్ సిస్టమ్ల ద్వారా నీటి వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి వాటిపై స్పెషల్ యూనిట్ పని చేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









