నీటి వనరులు, వినియోగం పై మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు
- December 19, 2023
రియాద్: భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు మరియు వాటి ఉపయోగాలను నియంత్రించడానికి.. పర్యవేక్షించడానికి ఒక యూనిట్ను ఏర్పాటు చేయడానికి పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రముఖ కంపెనీలలో ఒప్పందం చేసుకున్నది. వివరాలను ఆటోమేషన్ చేయడం, డేటా యాక్సెస్ను వేగవంతం చేయడం మరియు మంత్రిత్వ శాఖ పరిధిలో భూగర్భజలాలు, ఉపరితల నీటి వనరులను నియంత్రించడానికి సంబంధించిన వ్యవస్థలను సమర్థవంతగా మార్చడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రిల్లింగ్ పరికరాల ట్రాకింగ్ పరికరాలు, నీటిని కొలిచే మీటర్లపై డేటాను విశ్లేషించే “హఫీజ్” ప్లాట్ఫారమ్తో సహా బహుళ ఎలక్ట్రానిక్ సిస్టమ్ల ద్వారా నీటి వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి వాటిపై స్పెషల్ యూనిట్ పని చేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









