153 యూఏఈ యజమానులకు dh50,000 వరకు ఫైన్
- December 22, 2023
యూఏఈ: తమ గృహ కార్మికులు ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించిన 153 మంది యజమానులకు Dh50,000 వరకు జరిమానా విధించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఉల్లంఘనపై ఈ యజమానుల ఫైళ్లను కూడా బ్లాక్ చేసినట్లు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) తెలిపింది. గత రెండు నెలలుగా అధికారులు యూఏఈ వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ యజమానులు కొత్త గృహ కార్మికుల పర్మిట్ల కోసం దరఖాస్తు చేయలేరని, వారి కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించబడుతుందని తెలిపింది. 2022లో జారీ చేయబడిన ఫెడరల్ డిక్రీ చట్టం ప్రకారం, గృహ కార్మికులు అనుమతులు లేకుండా పని చేయడానికి అనుమతించరు. 600590000కి డయల్ చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన పద్ధతులు లేదా డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని తెలపాలని కోరారు.
తాజా వార్తలు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం







