బహ్రెయిన్లో ఆటం ఫెయిర్-2023 ప్రారంభం
- December 22, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సఖిర్లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లో 34వ ఎడిషన్ ఆటం ఫెయిర్ను పర్యాటక శాఖ మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ ప్రారంభించారు. డిసెంబర్ 29 వరకు జరిగే ఇన్ఫార్మా మార్కెట్స్ ఆటం ఫెయిర్ 2023లో ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల నుండి 557 మంది పాల్గొంటున్నారు. ఈ ఫెయిర్ను ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా జీసీసీ దేశాలు మరియు ఇతర దేశాల నుండి 156,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







