పక్షుల కారణంగా కువైట్ లో విమానాలు ఆలస్యం
- December 24, 2023
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. విమానాశ్రయ రన్వే దగ్గర పక్షులు సమూహలు తిరగడమే దీనికి కారణం అని పేర్కొంది. రన్వే వద్ద పక్షులు తిరగడం వల్ల విమానం, దాని ఇంజిన్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. దీని నుండి ప్రయాణీకులను, విమానాలను రక్షించడానికి అంతర్జాతీయ వాయు భద్రతా విధానాల ప్రకారం కొన్ని విధానాలను అనుసరించినట్లు అధికారులు తెలిపారు. అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాకే రన్వేపై విమానాలను అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









