అబుదాబి న్యాయసహాయ శిబిరం లో పాల్గొన్న 'గల్ఫ్' సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి
- June 28, 2015
అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో 27న శుక్రవారం సాయంత్రం 5 గం. లకు 'ఉచిత న్యాయ సహాయ శిబిరం' ను మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థల ఆధ్వర్యంలో భారత రాయభారి చే ప్రారంభింపబడినది.ఈ కార్యక్రమము లో ప్రవాస భారతీయులు తమ సమస్యలను న్యాయ సహాయ నిపుణులకు తెలియ పరుచుకున్నారు.న్యాయ నిపుణులు సలహాలు సూచనులు అందించారు.ఈ కార్యక్రమము వలన సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడి ప్రవాస భారతీయుల సమస్యలు తెలిసాయి.కార్యనిర్వాహక సభ్యులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.
మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమములో సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి,చిత్తర్వు శ్రీకాంత్,జనగామ శ్రీనివాస్,టి.రాధా కిషన్,దుబ్బుల తిరుపతి,జయ రెడ్డి,రాజ్ కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం వలన ప్రవాస భారతీయులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము.
--సి.శ్రీ(దుబాయ్)


తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









