అబుదాబి న్యాయసహాయ శిబిరం లో పాల్గొన్న 'గల్ఫ్' సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి
- June 28, 2015
అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో 27న శుక్రవారం సాయంత్రం 5 గం. లకు 'ఉచిత న్యాయ సహాయ శిబిరం' ను మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థల ఆధ్వర్యంలో భారత రాయభారి చే ప్రారంభింపబడినది.ఈ కార్యక్రమము లో ప్రవాస భారతీయులు తమ సమస్యలను న్యాయ సహాయ నిపుణులకు తెలియ పరుచుకున్నారు.న్యాయ నిపుణులు సలహాలు సూచనులు అందించారు.ఈ కార్యక్రమము వలన సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడి ప్రవాస భారతీయుల సమస్యలు తెలిసాయి.కార్యనిర్వాహక సభ్యులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.
మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమములో సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి,చిత్తర్వు శ్రీకాంత్,జనగామ శ్రీనివాస్,టి.రాధా కిషన్,దుబ్బుల తిరుపతి,జయ రెడ్డి,రాజ్ కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం వలన ప్రవాస భారతీయులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము.
--సి.శ్రీ(దుబాయ్)


తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









