డా.వంశీ రామరాజుకు పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారం....
- January 06, 2024
అమరావతి: చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రులవారి పట్టాభిషేక సహస్రాబ్ధికి నీరాజనంగా, రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు, 2024 జనవరి 5వ తేదీన, రాజమహేంద్రవరంలో కే.వి.వి.ఎస్.ఎస్ రాజు (చైతన్య విద్యాసంస్థలు), డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైన రీతిలో నిర్వహించారు.ఆ సందర్భంగా అర్ద శతాబ్ధి సాంస్కృతిక మూర్తి, వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కళా బ్రహ్మ, సేవా మహాత్మ, విశ్వ కళా సేవా భూషణ, శిరోమణి, డా వంశీ రామరాజును పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారంతో, జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి సత్కరించారు.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







