డా.వంశీ రామరాజుకు పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారం....
- January 06, 2024
అమరావతి: చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రులవారి పట్టాభిషేక సహస్రాబ్ధికి నీరాజనంగా, రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు, 2024 జనవరి 5వ తేదీన, రాజమహేంద్రవరంలో కే.వి.వి.ఎస్.ఎస్ రాజు (చైతన్య విద్యాసంస్థలు), డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైన రీతిలో నిర్వహించారు.ఆ సందర్భంగా అర్ద శతాబ్ధి సాంస్కృతిక మూర్తి, వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కళా బ్రహ్మ, సేవా మహాత్మ, విశ్వ కళా సేవా భూషణ, శిరోమణి, డా వంశీ రామరాజును పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారంతో, జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి సత్కరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







