డా.వంశీ రామరాజుకు పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారం....
- January 06, 2024
అమరావతి: చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రులవారి పట్టాభిషేక సహస్రాబ్ధికి నీరాజనంగా, రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు, 2024 జనవరి 5వ తేదీన, రాజమహేంద్రవరంలో కే.వి.వి.ఎస్.ఎస్ రాజు (చైతన్య విద్యాసంస్థలు), డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైన రీతిలో నిర్వహించారు.ఆ సందర్భంగా అర్ద శతాబ్ధి సాంస్కృతిక మూర్తి, వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కళా బ్రహ్మ, సేవా మహాత్మ, విశ్వ కళా సేవా భూషణ, శిరోమణి, డా వంశీ రామరాజును పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారంతో, జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి సత్కరించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









