దుబాయ్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

- January 07, 2024 , by Maagulf
దుబాయ్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

దుబాయ్: దుబాయ్ లోని కరామ ప్రాంతంలో కొంత మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మన తెలుగు వారికి నిత్యావసర సరుకులు వైఎస్సార్సీపీ యూఏఈ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి రెడ్డియ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిల్లాన్ బాషా, తరపట్ల మోహన్, చిల్లే తాతాజీ, పాస్టర్ యోహాను, కొల్లే రవికుమార్,కలిసిపూడి కళ్యాణ్, కస్సే ప్రసాద్, విజయ కరమా, మణి, కుమారి ఆధ్వర్యంలో అంద చేయడం జరిగింది.నిత్యావసర సరుకులు అందుకున్న సోదరీమణులు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com