దుబాయ్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- January 07, 2024
దుబాయ్: దుబాయ్ లోని కరామ ప్రాంతంలో కొంత మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మన తెలుగు వారికి నిత్యావసర సరుకులు వైఎస్సార్సీపీ యూఏఈ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి రెడ్డియ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిల్లాన్ బాషా, తరపట్ల మోహన్, చిల్లే తాతాజీ, పాస్టర్ యోహాను, కొల్లే రవికుమార్,కలిసిపూడి కళ్యాణ్, కస్సే ప్రసాద్, విజయ కరమా, మణి, కుమారి ఆధ్వర్యంలో అంద చేయడం జరిగింది.నిత్యావసర సరుకులు అందుకున్న సోదరీమణులు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







