దుబాయ్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- January 07, 2024
దుబాయ్: దుబాయ్ లోని కరామ ప్రాంతంలో కొంత మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మన తెలుగు వారికి నిత్యావసర సరుకులు వైఎస్సార్సీపీ యూఏఈ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి రెడ్డియ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిల్లాన్ బాషా, తరపట్ల మోహన్, చిల్లే తాతాజీ, పాస్టర్ యోహాను, కొల్లే రవికుమార్,కలిసిపూడి కళ్యాణ్, కస్సే ప్రసాద్, విజయ కరమా, మణి, కుమారి ఆధ్వర్యంలో అంద చేయడం జరిగింది.నిత్యావసర సరుకులు అందుకున్న సోదరీమణులు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







