రోడ్ ఆక్యుపెన్సీపై మున్సిపాలిటీ క్యాంపెయిన్ ప్రారంభం
- January 07, 2024
కువైట్: పబ్లిక్ క్లీనింగ్ సేవల పనితీరుపై కువైట్ మునిసిపాలిటీ ప్రాంతాలలో తన తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, కార్మికుల పనితీరును పర్యవేక్షిస్తోంది. అదే సమయంలో కార్యనిర్వాహక విధానాలను సమీక్షించనున్నారు. హవల్లి గవర్నరేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్.. రానున్న కాలంలో ఇతర గవర్నరేట్లకు విస్తరించనుంది. ప్రజా పరిశుభ్రత, గవర్నరేట్ల పరిధిలోని రహదారి ఆక్యుపెన్సీకి సంబంధించి జారీ చేయబడిన అన్ని చట్టాలు, నిబంధనలు మరియు నిర్ణయాలపై క్యాంపెయిన్ సందర్భంగా అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







