తెలంగాణ లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ ఛార్జుల నియామకం
- January 08, 2024
హైదరాబాద్: తెలంగాణలోని లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జ్లు వీరే..
- హైదరాబాద్- రాజాసింగ్
- సికింద్రాబాద్- ఎంపీ లక్ష్మణ్
- మల్కాజిగిరి- పైడి రాకేశ్ రెడ్డి
- చేవెళ్ల- ఏవీఎన్ రెడ్డి
- నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి
- మహబూబాబాద్- గరికపాటి మోహన్రావు
- పెద్దపల్లి- రామారావు పాటిల్
- వరంగల్- మర్రి శశిధర్ రెడ్డి
- కరీంనగర్- సూర్యనారాయణ గుప్తా
- జహీరాబాద్- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
- నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
- భువనగిరి- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









