తెలంగాణ లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ ఛార్జుల నియామకం
- January 08, 2024
హైదరాబాద్: తెలంగాణలోని లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జ్లు వీరే..
- హైదరాబాద్- రాజాసింగ్
- సికింద్రాబాద్- ఎంపీ లక్ష్మణ్
- మల్కాజిగిరి- పైడి రాకేశ్ రెడ్డి
- చేవెళ్ల- ఏవీఎన్ రెడ్డి
- నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి
- మహబూబాబాద్- గరికపాటి మోహన్రావు
- పెద్దపల్లి- రామారావు పాటిల్
- వరంగల్- మర్రి శశిధర్ రెడ్డి
- కరీంనగర్- సూర్యనారాయణ గుప్తా
- జహీరాబాద్- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
- నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
- భువనగిరి- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







