తెలంగాణ లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ ఛార్జుల నియామకం
- January 08, 2024
హైదరాబాద్: తెలంగాణలోని లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జ్లు వీరే..
- హైదరాబాద్- రాజాసింగ్
- సికింద్రాబాద్- ఎంపీ లక్ష్మణ్
- మల్కాజిగిరి- పైడి రాకేశ్ రెడ్డి
- చేవెళ్ల- ఏవీఎన్ రెడ్డి
- నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి
- మహబూబాబాద్- గరికపాటి మోహన్రావు
- పెద్దపల్లి- రామారావు పాటిల్
- వరంగల్- మర్రి శశిధర్ రెడ్డి
- కరీంనగర్- సూర్యనారాయణ గుప్తా
- జహీరాబాద్- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
- నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
- భువనగిరి- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







