తెలంగాణ లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ ఛార్జుల నియామకం
- January 08, 2024
హైదరాబాద్: తెలంగాణలోని లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జ్లు వీరే..
- హైదరాబాద్- రాజాసింగ్
- సికింద్రాబాద్- ఎంపీ లక్ష్మణ్
- మల్కాజిగిరి- పైడి రాకేశ్ రెడ్డి
- చేవెళ్ల- ఏవీఎన్ రెడ్డి
- నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి
- మహబూబాబాద్- గరికపాటి మోహన్రావు
- పెద్దపల్లి- రామారావు పాటిల్
- వరంగల్- మర్రి శశిధర్ రెడ్డి
- కరీంనగర్- సూర్యనారాయణ గుప్తా
- జహీరాబాద్- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
- నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
- భువనగిరి- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







