వరుసగా మూడోసారి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా దుబాయ్
- January 09, 2024
దుబాయ్: ట్రిప్యాడ్వైజర్ వార్షిక 'ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాల జాబితాలో దుబాయ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ "వరుసగా మూడు సంవత్సరాలు ఈ గుర్తింపును సాధించిన మొదటి నగరం" అని ఎక్స్ లో ప్రకటించారు. పర్యాటక రంగంలో దుబాయ్ స్థిరమైన విజయాలు సాధిస్తుందన్నారు. ఈ జాబితాలో దుబాయ్ తర్వాత బాలి, లండన్, హనోయి, రోమ్, పారిస్, కాంకున్ ఉన్నాయి. దుబాయ్ పర్యాటక ప్రదేశాలలో బుర్జ్ ఖలీఫా, ఓల్డ్ టౌన్, గోల్డ్ సౌక్లు ప్రసిద్ధి చెందాయని ట్రిప్యాడ్వైజర్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







