వరుసగా మూడోసారి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా దుబాయ్
- January 09, 2024
దుబాయ్: ట్రిప్యాడ్వైజర్ వార్షిక 'ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాల జాబితాలో దుబాయ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ "వరుసగా మూడు సంవత్సరాలు ఈ గుర్తింపును సాధించిన మొదటి నగరం" అని ఎక్స్ లో ప్రకటించారు. పర్యాటక రంగంలో దుబాయ్ స్థిరమైన విజయాలు సాధిస్తుందన్నారు. ఈ జాబితాలో దుబాయ్ తర్వాత బాలి, లండన్, హనోయి, రోమ్, పారిస్, కాంకున్ ఉన్నాయి. దుబాయ్ పర్యాటక ప్రదేశాలలో బుర్జ్ ఖలీఫా, ఓల్డ్ టౌన్, గోల్డ్ సౌక్లు ప్రసిద్ధి చెందాయని ట్రిప్యాడ్వైజర్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









