యూఏఈలో స్వల్ప భూకంపం
- January 09, 2024
యూఏఈ: సోమవారం అర్థరాత్రి యూఏఈలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది. నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ ప్రకారం.. మసాఫీలో రాత్రి 11.01 గంటలకు భూకంపం నమోదైంది. ప్రకంపనలు నివాసితులకు స్వల్పంగా అనిపించినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) సిస్మోలజీ విభాగం డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ మాట్లాడుతూ.. యూఏఈ తక్కువ భూకంప తీవ్రత ఉన్న ప్రదేశంలో ఉందని, అందువల్ల తరచూ స్వల్ప భూకంపానికి లోనవుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూఏఈ అరేబియా టెక్టోనిక్ ప్లేట్పై ఉందని, ఇది యురేషియన్ ప్లేట్కు వ్యతిరేకంగా ఉందని అల్ ఎబ్రీ వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..