ఈ నెల 27న టైటానిక్ను మించిన క్రూజ్ ప్రారంభం
- January 21, 2024
టైటానిక్ క్రూజ్ తో పోల్చితే ఐదు రెట్లు పెద్దదైన విలాసవంతమైన భారీ క్రూజ్ 'ఐకాన్ ఆఫ్ ద సీస్' ప్రయాణికుల కోసం సిద్ధమైంది.ఈ క్రూజ్ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న మియామి (అమెరికా) నుంచి మొదలుకానున్నది.
20 అంతస్థులున్న ఈ క్రూజ్ లో 2,805 గదులుండగా.. 2,350 మంది సిబ్బంది ఉన్నారు. రూ.16,624 కోట్ల ఖర్చుతో రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ క్రూజ్ ను నిర్మించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు