2023లో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి, 339 మందికి గాయాలు

- January 27, 2024 , by Maagulf
2023లో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి, 339 మందికి గాయాలు

దుబాయ్: దుబాయ్‌లో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, రన్ ఓవర్ ప్రమాదాల్లో 339 మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. దుబాయ్ పోలీస్‌లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. 2023లో మొత్తం 320 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదు కాగా.. ఎనిమిది మంది మరణించారని, 339 మంది గాయాలు అయినట్లు తెలిపారు.  వివిధ ప్రాంతాల్లో జాయ్‌వాకింగ్ లేదా రోడ్డు దాటిన 43,817 మంది పాదచారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com