2023లో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి, 339 మందికి గాయాలు
- January 27, 2024
దుబాయ్: దుబాయ్లో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, రన్ ఓవర్ ప్రమాదాల్లో 339 మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. దుబాయ్ పోలీస్లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. 2023లో మొత్తం 320 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదు కాగా.. ఎనిమిది మంది మరణించారని, 339 మంది గాయాలు అయినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జాయ్వాకింగ్ లేదా రోడ్డు దాటిన 43,817 మంది పాదచారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









