ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారానికి అంబరీశ్, ఆయన భార్య ఎంపిక
- May 31, 2016
కర్ణాటక తెలుగు సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ఇచ్చే ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారానికి ఈ ఏడాది శాండిల్వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతలను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధాకృష్ణ రాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు. కళారంగానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డును అందజేస్తున్నామన్నారు. ఈ నెల 2న నగరంలోని రవీంద్ర కళా క్షేత్రంలో అంబరీశ్ దంపతులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







