కారు డీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి
- June 01, 2016
రాస్ అల్ ఖైమాహ్ : వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఎమిరేట్ కు చెందిన వ్యక్తిని డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం సాయంత్రం 6 : 45 సమయంలో జరిగిందని రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఎ ఇ ఎ గా గుర్తించడం జరిగిందని ఎమిరేట్ కి చెందిన వ్యక్తిని ఆ కారు డీ కొట్టి అతనిపై నుంచి నడుపబడిందని ఒక అధికారి తెలిపారు.రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి తన స్నేహితుడు తో కలిసి రోడ్ దాటుతున్న సమయంలో బాధితుడుని ఒక కారు వేగంగా వచ్చి గుద్దింది. దీంతో ఆ వ్యక్తి తల నేలని తాకింది . అదే కారు వేగంగా వేగంగా కారు అతనిని మీద నుంచి దూసుకుపోయింది. మృత శరీరంని ఒక ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచే గదిలో ఉంచారు. విచారణ కోసం పోలీసులు డ్రైవర్ ని తమ కస్టడీలోకి తీసుకున్నారు.ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి శవంని అందజేశారు అనంతరం ఆల్ నకీల్ ప్రాంతంలో అల్ హుదైబియ స్మశానం ఖననం చేశారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







