డేటాను అప్డేట్ చేసుకోండి.. వినియోగదారులను కోరిన రెగ్యులేటరీ అథారిటీ
- February 05, 2024
కువైట్: కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) ఆదివారం మొబైల్, ఫిక్స్డ్ సబ్స్క్రైబర్లను సేవల కొనసాగింపునకు వారి డేటాను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. కాంపిటీషన్ మరియు ఆపరేటర్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఖలీద్ అల్-ఖరావీ మాట్లాడుతూ.. కమ్యూనికేషన్ సేవలకు చందాదారుల నమోదు జాబితా అన్ని లైసెన్స్ పొందిన కంపెనీలు తమ కస్టమర్లను తమ గడువు ముగిసిన వ్యక్తిగత డేటా, కంపెనీలతో నమోదు చేసుకున్న సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలన్నారు. జైన్, ఊరిడూ మరియు ఎస్టీసీ వంటి మొబైల్ టెలికమ్యూనికేషన్ కంపెనీల సబ్స్క్రైబర్లు కూడా తమ సివిల్ ఐడిని ఆన్లైన్ ద్వారా లేదా వారి మొబైల్ యాప్ల ద్వారా నిరంతరాయంగా సేవలను పొందడానికి అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులను కోరారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







