ఒమన్లో పర్యటించనున్న కువైట్ ఎమిర్
- February 05, 2024
మస్కట్: కువైట్ రాష్ట్ర ఎమిర్ హెచ్హెచ్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా మంగళవారం ఒమన్ సుల్తానేట్లో పర్యటించనున్నారు. ఈ మేరకు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ లో కువైట్ ఎమిర్ రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక రంగాలు, అంశాలపై చర్చలు జరుపుతారు. ఫిబ్రవరి 7న డుక్మ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ పరిశ్రమల ప్రారంభోత్సవానికి కువైట్ ఎమిర్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్తో కలిసి హాజరవుతారు. ఇది రెండు దేశాల మధ్య విజయవంతమైన ఆర్థిక సహకారానికి సంబంధించిన అధునాతన సంబంధాలకు నిదర్శనంగా ఈ పరిశ్రమను పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









