ఒమన్లో పర్యటించనున్న కువైట్ ఎమిర్
- February 05, 2024
మస్కట్: కువైట్ రాష్ట్ర ఎమిర్ హెచ్హెచ్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా మంగళవారం ఒమన్ సుల్తానేట్లో పర్యటించనున్నారు. ఈ మేరకు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ లో కువైట్ ఎమిర్ రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక రంగాలు, అంశాలపై చర్చలు జరుపుతారు. ఫిబ్రవరి 7న డుక్మ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ పరిశ్రమల ప్రారంభోత్సవానికి కువైట్ ఎమిర్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్తో కలిసి హాజరవుతారు. ఇది రెండు దేశాల మధ్య విజయవంతమైన ఆర్థిక సహకారానికి సంబంధించిన అధునాతన సంబంధాలకు నిదర్శనంగా ఈ పరిశ్రమను పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







