వర్క్షాప్లు మరియు గ్యారేజీల పై దాడులు
- February 16, 2024
కువైట్: కువైట్ మునిసిపాలిటీ సహకారంతో సాధారణ ట్రాఫిక్ విభాగం అల్-రాయ్ ప్రాంతంలోని వర్క్షాప్లు మరియు గ్యారేజీలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 90 ఉల్లంఘనలను జారీ చేసింది. బీమా మరియు లైసెన్స్ గడువు ముగియడం మొదలైన వాటి కోసం బృందం రెండు ఉల్లంఘించిన వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంది. ప్రచారం సమయంలో కువైట్ మునిసిపాలిటీ 18 వదిలివేసిన వాహనాలను తొలగించింది. దాడులు కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ చట్టాలను పాటించాల్సిన అవసరం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









