దక్షిణ అల్ షర్కియాలో 150 కిలోలకు పైగా డ్రగ్స్ స్వాధీనం
- February 17, 2024
మస్కట్: 150 కిలోల కంటే ఎక్కువ డ్రగ్స్తో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) తెలిపారు. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్ డిపార్ట్మెంట్.. 75 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 85 కిలోగ్రాముల హషీష్, 3 కిలోగ్రాముల మార్ఫిన్ మరియు 15,800 సైకోట్రోపిక్ మాత్రలు కలిగి ఉన్న ఆసియా జాతీయతకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







