ఇండియన్ ఎంబసీకి రెండురోజులపాటు సెలవు
- February 23, 2024
కువైట్: కువైట్ జాతీయ మరియు విమోచన దినాల నేపథ్యంలో కువైట్లోని భారత రాయబార కార్యాలయం, BLS ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ లకు ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 26 వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో ఎంబసీ ఎమర్జెన్సీ కాన్సులర్ సేవలను కొనసాగిస్తుందని ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









