అజ్మాన్లో పెరిగిన టాక్సీ ఛార్జీలు
- March 02, 2024
యూఏఈ: మార్చి నెల ఇంధన ధరలను ప్రకటించిన నేపథ్యంలో అజ్మాన్లోని ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది. అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈ నెలలో క్యాబ్ ఛార్జీని కిలోమీటరుకు 1.83 దిర్హామ్లుగా నిర్ణయించింది. ఫిబ్రవరిలో 1.79 దిర్హామ్ల నుండి 4-ఫిల్ పెరిగింది. ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ ఫిబ్రవరి ధరలతో పోల్చితే, మార్చిలో గ్యాసోలిన్ ధరలను లీటరుకు 15 మరియు 16 ఫిల్స్ పెంచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..