మీ కిడ్నీలు సేఫ్గా వుండాలంటే ఈ ఆహారం జాగ్రత్త అవసరం సుమా.!
- March 05, 2024కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే శరీరంలో ప్రక్రియ సక్రమంగా వుంటుంది. ఆరోగ్యంగా వుండాలంటే, శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా వుండాల్సిందే.
మరి, మన కిడ్నీలు సేఫ్గా వుండాలంటే ఏం చేయాలి.? డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంతే. హైబీపీ వున్నవారికి కిడ్నీ సమస్యలు అధికం. అందుకే వారు వంటల్లో ఉప్పు వాడకం తగ్గించాలి.
టమాటా, పాలకూర వంటి కూరగాయలను పూర్తిగా మానేయకూడదు కానీ, తక్కువగా తీసుకోవాలి. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి. అలాగే, కాల్షియ, పొటాషియం ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవాలి.
రోజులో మూడు లీటర్ల నీరు తగ్గకుండా తాగుతుండాలి. రోజువారి వంటల్లో అల్లం, పసుపు, కొత్తిమీరను కంపల్సరీ చేసుకోవాలి. కొత్తిమీరలోని పోషకాలు రక్త సరఫరాని వేగవంతం చేస్తాయ్. తద్వారా కిడ్నీల్లో ఎటువంటి బ్లాక్స్ లేకుండా సురక్షితంగా పని చేస్తాయ్.
వీటన్నింటితో పాటూ, చిన్నపాటి వ్యాయామాన్ని కూడా రెగ్యులర్ జీవన శైలిలో భాగం చేసుకోవాలి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు