జహ్రాలో ఇండియన్ ఎంబసీ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
- March 06, 2024
కువైట్: భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న జహ్రా ప్రాంతంలో భారత రాయబార కార్యాలయం కొత్త కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ను ప్రారంభించనుంది. మార్చి 10వ తేదీ ఆదివారం నుండి జహ్రా కేంద్రం ప్రవాసులకు అందుబాటులోకి రానుంది. జహ్రాలోని కొత్త కేంద్రం జహ్రా బ్లాక్ 4లోని అల్ ఖలీఫా భవనంలో ఏర్పాటు చేశారు. జహ్రాలోని కొత్త కేంద్రం భారతీయ రాయబార కార్యాలయం అందించే కాన్సులర్ సేవను సులభంగా యాక్సెస్ చేయడానికి ఇందులో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో భారతీయులకు సహాయంగా ఉంటుందని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష