జహ్రాలో ఇండియన్ ఎంబసీ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
- March 06, 2024
కువైట్: భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న జహ్రా ప్రాంతంలో భారత రాయబార కార్యాలయం కొత్త కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ను ప్రారంభించనుంది. మార్చి 10వ తేదీ ఆదివారం నుండి జహ్రా కేంద్రం ప్రవాసులకు అందుబాటులోకి రానుంది. జహ్రాలోని కొత్త కేంద్రం జహ్రా బ్లాక్ 4లోని అల్ ఖలీఫా భవనంలో ఏర్పాటు చేశారు. జహ్రాలోని కొత్త కేంద్రం భారతీయ రాయబార కార్యాలయం అందించే కాన్సులర్ సేవను సులభంగా యాక్సెస్ చేయడానికి ఇందులో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో భారతీయులకు సహాయంగా ఉంటుందని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









