రమదాన్ శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి
- March 12, 2024
కువైట్: కువైట్లోని మొత్తం భారతీయ సమాజంతో పాటు కువైట్ రాష్ట్ర నాయకత్వానికి మరియు కువైట్ ప్రజలకు భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా రమదాన్ శుభాకాంక్షలు తెలిపారు. రమదాన్ ఆత్మపరిశీలన, సహనం, కృతజ్ఞత, ప్రేమ, వినయం మరియు స్వీయ-క్రమశిక్షణ కోసం ఒక సమయాన్ని సూచిస్తుందన్నారు. భారతదేశం విభిన్న మతాలు మరియు సంస్కృతుల నిలయమని, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా భారత్ ఉన్నదని తెలిపారు. ఈ పవిత్రమైన రమదాన్ మాసం దయ, సామరస్యం మరియు కరుణతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి









